మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ
టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే. కేశవరావు(కేకే) కరోనా వైరల్ బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా కేకేకి కరోనా పాజిటివ్గా తేలింది.
6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.
Lion Died With Corona: కరోనా సోకి ఓ సింహం మృతి చెందింది. తమిళనాడులోని అరిగ్ నర్ అన్నా జూపార్క్ లో ఓ మగ సింహానికి కరోనా సోకి శుక్రవారం మృతి చెందింది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టి�
కరోనా వచ్చిన మొదట్లో దాని పేరు వింటేనే వణికి పోయారు. ఊర్లో ఒక్క కేసు నమోదైతే ఊర్లోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పక్కన కరోనా పేషెంట్ ఉన్న భయపడటం లేదు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ప్రజలు మాత్ర�
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ అక్షయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. తాను హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లానని అక్షయ్ వివరించార
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య
ఏపీఐఐసీ ఛైర్పర్సన్,వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా వైరస్ సోకింది. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు. కాగా..పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోజాతో కలిసి ట్రావెల్ చేశారు.ఈక్రమంలో అతనికి కరోనా సోక�