tested positive 

    కొవిడ్ పేషెంట్‌కు అంబులెన్స్ లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్

    November 4, 2020 / 12:21 PM IST

    COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�

    COVID-19 : Telangana లో తగ్గుతున్న కరోనా

    September 28, 2020 / 06:55 AM IST

    Corona Virus in Telangana : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పడుతోంది. టీపీఆర్ తగ్గుతుండడం..రికవరీ రేటు పెరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. తొలుత తెలంగాణలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప�

    ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇకలేరు

    September 25, 2020 / 01:28 PM IST

    Veteran singer SP Balasubrahmanyam dies, aged 74: దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అనారోగ్యంతో కన్ను మూశారు. తన గాత్రంతో అలరించిన బాలు ఇక లేరు. దశాబ్ధాల పాటు దేశం మొత్తాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన బాలు.. ఆగస్టు మొదటి వారంలో COVID-19 పాజిటివ్ రావడంతో 5వ తేదీ నుంచి చె�

    Telangana Corona కేసులు..జిల్లాల వారీగా పూర్తి వివరాలు

    September 19, 2020 / 10:19 AM IST

    Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,37,508గ�

    Kozhikode plane Crash సహాయం చేసిన 26 మందికి కరోనా

    August 21, 2020 / 07:31 AM IST

    కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్ కె.సక�

    కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

    August 15, 2020 / 06:53 AM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తన నివేదిక నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కరోనా నివేదిక ప్రతికూలంగా రావడం గురించి కేంద్ర హోంమంత్రి స్వయంగా సమ

    ఒకే బ్యాంకులో 38 మంది ఉద్యోగులకు కరోనా

    July 27, 2020 / 07:25 AM IST

    భారతదేశంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా కలవరం ప్రారంభమైంది. బ్యాంకులో పని చే�

    26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది

    July 25, 2020 / 02:08 PM IST

    26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�

    బాలీవుడ్‌ను వణికిస్తున్న మహమ్మారి

    July 13, 2020 / 11:49 PM IST

    [lazy-load-videos-and-sticky-control id=”YnAkD9m5DMY”]

    మాకు కరోనా లేదు, ఆరోగ్యంగానే ఉన్నాం.. వీడియో రిలీజ్ చేసిన నయనతార ప్రియుడు

    June 22, 2020 / 06:02 AM IST

    ప్రముఖ నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్‌ కు కరోనా సోకిందని, వారు అనారోగ్యంతో

10TV Telugu News