Home » TET
మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత కాని వారు ..
AP Elections 2024: పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పింది.
భర్తీ కానున్న పోస్టులు.. 2575- ఎస్జీటీ, 1735- స్కూల్ అసిస్టెంట్లు, 611- భాషా పండితులు..
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం(మార్చి 17,2021) జీవో 23 విడుదల చేసింది. ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇక ఏడాదిక�
ఏపీ రాష్ట్రంలో త్వరలోనే AP TET, DSC నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదిలో డీఎడ్, బీఎడ్ కోర్సు పూర్తి చేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో న�
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఢిల్లీ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిగ్రీ, డీఎడ్ చేసిన వారు 6,7,8 తరగతుల బోధనకు అర్హులేనని…సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బ