those

    జాగ్రత్త సుమా : 60 ఏళ్లు దాటిన వారికి

    April 15, 2020 / 01:12 AM IST

    ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ కనిపించని పురుగు..ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో బలయ్యారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ రాకాసి..వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ల�

    రేషన్ తీసుకున్న వారికి రూ. 1000 : ఎవరూ పస్తులు ఉండొద్దు – సీఎం జగన్

    April 14, 2020 / 11:34 AM IST

    ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు �

    ఏపీలో కరోనా కల్లోలం : ఆ రెండు జిల్లాలు సేఫ్

    April 2, 2020 / 06:04 AM IST

    ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తో�

    గుడ్ న్యూస్ : ఫించన్ రాని వారి విషయంలో ఏపీ ప్రభుత్వం నయా ప్లాన్

    February 7, 2020 / 02:36 PM IST

    ఫించన్ దారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని..అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని..ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 4.80 లక్షల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తోంది. అర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా..ఈసారి జరిగే �

10TV Telugu News