Home » Threat call
పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చిన సెల్ ఫోన్ నెంబర్ గల వ్యక్తి మల్లికార్జున రావుగా గుర్తించిన పోలీసులు.. మల్లికార్జున రావు ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్లోని బి బ్లాక్కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జై పాండా 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని కేంద్రపరా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2009 వరకు రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు
దీంతో అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెద�
నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో మహారాష్ట్రలోని ఆయన నివాసానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్�
కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు నాగపూర్లోని గడ్కరీ కార్యాలయంలో ల్యాండ్ఫోన్కు ఫోన్చేసి బెదిరించాడు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గ�
Kharge ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందు�