Home » Three
ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్ మృతదేహాలను బయటికి తీశారు.
మూఢ నమ్మకాలు మనుషులను మృగాలుగా మారుస్తున్నాయి. అనుమానాలు పెను భూతాలుగా మారుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో చిల్లంగి చేశారన్న అనుమానం ముగ్గురిని బలితీసుకుంది.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్యాపిలి మండలం కళచాట్ల బ్రిడ్జి దగ్గర కంటైనర్ను ఇన్నోవా ఢీకొంది.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
తన బలం ఉపయోగించి చెట్టును కాలితో తన్ని కింద పడేశాడో వ్యక్తి.. తన దగ్గర చాలా బలం ఉందని అనుకునే లోపే విరిగిన చెట్టు వచ్చి తలపై పడింది. దీంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు.
భారత్ లో మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. భారత్ లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఉన్నారని తాజా సర్వేలో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు.
car crash in SRSP canal : వరంగల్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకుపోయింది. వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా… పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎ�
Drink adulterous liquor Three killed in Vikarabad : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలలంలోని చిట్టిగిద్ద గ్రామంలో.. కల్తీ కల్లు ముగ్గురి ప్రాణాలు తీసింది. చిట్టిగిద్ద గ్రామంతో పాటు అర్కతల, వట్టిమీనపల్లి, కేశపల్లి, తిమ్మారెడ్డి గ్రామాల్లోనూ కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు �