Home » three days
GHMC commissioner focused on roads management : చినుకు పడితే రోడ్లన్నీ గుంతల మయమే. బండిమీద వెళితే నడుములు విరిగిపోవటం ఖాయం. రోడ్లపై ఉండే గుంతలపై ఎన్ని విమర్శలువస్తున్నా… అధికారుల్లో స్పందన లేదు. సీరియస్గా తీసుకోవడం లేదు. రోడ్లపై గుంతలు పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయ�
man spend time three days dead body : ఓ వ్యక్తి మహిళ మృతదేహంతో మూడు రోజులు సహవాసం చేశాడు. ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడంతో ఎక్కడ తనపైకి వస్తుందోనన్న భయంతోనే..జాగ్రత్త పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంల�
secunderabad court rejected Bhooma Akhilapriya’s bail petition : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇ�
Crows dying for three days in Guntur : భారత్కు కొత్తగా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. అసలే కరోనా కరోనా కొత్త స్ట్రెయిన్తో వణికిపోతున్న భారత్లో ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ ఎంటర్ అయింది. కరోనా నుంచి ఇంకా కోలుకోకముందే బర్డ్ ఫ్లూ ముంచుకొస్తోంది. దీని కారణంగా లక్షలాది ప
Liquor shops closed till December 02 : గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2020, నవంబర్ 29వ తేదీ సాయంత్రం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 01న జరిగే ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర
keesara toll plaza: వరుసగా సెలవులు రావడంతో తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు ప్రజలు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేయాలని అనుకుని వారి వారి వాహనాల్లో రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల�
ఏపీ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన దిశ యాప్కు సూపర్ రెస్పాండ్ లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. ప్రతి రోజుకు 2 వేల మంది టెస్ట్ కాల్స్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఉన్న మహిళలకు తక్షణ సాయం
గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గోదావరి జలాల సరఫరాలో ఇబ్బంది కలుగుతోందని ఫలితంగా ఈ అసౌకర్యం కలిగిందని అధికారులు తెలిపారు. అందువల్ల నగరంలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచ�