Home » Three killed
కోడలు మాధురితోపాటు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఇంజన్ల తేలికపాటి విమానం పైపర్ పీఏ-34 సెనెకా హఠాత్తుగా చిల్లీవాక్ సిటీకి దగ్గరలో ఉన్న మోటెల్ వెనుక చెట్లు, పొదల మధ్య కుప్పకూలింది.
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అమెరికాలో మరోసారి తుపాకీ ఘర్జించింది. మరో ముగ్గురి ప్రాణాలు తీసింది. తుపాకీ తూటాలకు ప్రాణాలు బలికావటం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయిన క్రమంలో మరోసారి తుపాకీ పేలుళ్లు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రాలోని యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులు �
ఫ్రాన్స్ రాజధాని పారిస్ హింసాత్మక ఘటనలతో రగిలిపోతోంది.గత శుక్రవారం పారిస్ లో కుర్ధిష్ కమ్యూనిటీ పై జాతి వివక్షతో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అప్పటి నుంచి పారిస్ అంతటా అల్లర్లు చెలరేగాయి.
ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్ట్రాక్ రైలు.. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది.
తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వెళ్లారు. బీచ్లో అలల తాకిడికి ముగ్గురు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.