Home » Three people
కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.
మహారాష్ట్ర: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్పూర్ గ్రామ సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయా
కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో