-
Home » Three people
Three people
Earthquake In Turkey : టర్కీలో ఆగని భూప్రకంపనలు.. రాత్రంతా కంపించిన భూమి.. గంటల వ్యవధిలో 32 సార్లు
February 21, 2023 / 07:15 AM ISTప్రకృతి ప్రకోపానికి టర్కీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ భూకంపానికి గురైన భయం ఇంకా వీడకముందే మరోసారి ఆ దేశాన్ని భూకంపం వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి…
Shooting In USA : అమెరికా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు.. ముగ్గురు మృతి
January 29, 2023 / 10:16 AM ISTఅమెరికాలో కాల్పులు పరిపాటిగా మారాయి. వరుసగా కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా లాస్ ఏంజిల్స్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి
January 8, 2023 / 02:30 PM ISTనల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Ambulance Hit Toll Plaza : టోల్ ప్లాజాను ఢీకొట్టిన అంబులెన్స్..రోగి సహా నలుగురు మృతి
July 20, 2022 / 08:27 PM ISTకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా…
Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య
July 20, 2022 / 07:28 PM ISTక్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
Electric Shock : దేవాలయానికి మైకులు కడుతుండగా విషాదం..విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి
June 22, 2022 / 12:25 AM ISTడోర్నకల్ మండలం అందనాలపాడులో గ్రామంలోని రామాలయానికి మైకులు కట్టేందుకు ముగ్గురు వ్యక్తులు గుడి పక్కనే ఉన్న వేప చెట్టు ఎక్కారు.
Mahabubabad : ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము
November 7, 2021 / 12:22 PM ISTమహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది పాము. పాము కాటుకు మూడు నెలల చిన్నారి ప్రాణాలు విధించింది.
ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం..
March 9, 2021 / 09:23 AM ISTఅనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని యర్రగుంటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ముగ్గురి హత్యకు పక్కా ప్లాన్.. కారులో ఉన్నవారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
August 18, 2020 / 07:29 PM ISTవిజయవాడ భారతీనగర్లోని కెనరా బ్యాంక్ ఎదుట దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ కార్ మంటల్లో తగలబడి పోయింది. ఓ వ్యక్తి కారులో ఉన్న ముగ్గురిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కారులో ఉన్న వారిపై పెట్రోల్…
దైవదర్శనానికి వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి
January 1, 2020 / 02:45 PM ISTచిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.