-
Home » Thugs
Thugs
Panchkula : కారుతో ఢీకొట్టి బానెట్పై వైద్యుడిని 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దుండగులు
August 28, 2023 / 02:25 PM ISTఢీకొన్న తర్వాత డాక్టర్ గగన్ కారును ఆపాలనుకున్నాడు. అతను కారులో ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు ఢీకొట్టి అతనిని బానెట్ పై దాదాపు 50 మీటర్ల వరకు ఎత్తి ఈడ్చుకెళ్లారు.…
Medchal Jeedimetla : మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో దారుణం.. ప్రేమించిన యువతి కళ్లెదుటే ప్రియుడి హత్య
March 3, 2023 / 01:48 PM ISTమేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
Attacked Hindu Temples : బంగ్లాదేశ్ లో 12 హిందూ దేవాలయాలపై దాడి, 14 విగ్రహాలు ధ్వంసం
February 6, 2023 / 02:07 PM ISTబంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
Hateful Comments On Temple : కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష వ్యాఖ్యలు
February 1, 2023 / 01:43 PM ISTకెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
Medchal Gun Firing : మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకులతో బెదిరించి మద్యం షాపులో రూ.2లక్షలు చోరీ
January 24, 2023 / 08:33 AM ISTమేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
Vande Bharat Express Owaisi : అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
November 8, 2022 / 11:53 AM ISTఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర…
Man Killed In Hyderabad : హైదరాబాద్ సైదాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
September 18, 2022 / 07:21 PM ISTహైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని,…
Delhi Firing Two killed : ఢిల్లీలో అర్ధరాత్రి దుండగుల కాల్పులు..ఇద్దరు మృతి
August 23, 2022 / 07:19 AM ISTదేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు…
Yemen : ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
February 13, 2022 / 10:47 AM ISTవారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్లో ఐక్యరాజ్యసమితి అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు. కాగా అంతర్యుద్ధంతో యెమెన్ అట్టుడుకుతోంది.
Gun Fire : కొత్త ఏడాది వేడుకల్లో విషాదం.. దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి
January 2, 2022 / 08:06 AM ISTఅమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. న్యూఇయర్ వేడుకలను టార్గెట్గా చేసుకున్న కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.