Home » Thugs
ఢీకొన్న తర్వాత డాక్టర్ గగన్ కారును ఆపాలనుకున్నాడు. అతను కారులో ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు ఢీకొట్టి అతనిని బానెట్ పై దాదాపు 50 మీటర్ల వరకు ఎత్తి ఈడ్చుకెళ్లారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బో�
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్లో ఐక్యరాజ్యసమితి అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు. కాగా అంతర్యుద్ధంతో యెమెన్ అట్టుడుకుతోంది.
అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. న్యూఇయర్ వేడుకలను టార్గెట్గా చేసుకున్న కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.