-
Home » thunderstorm
thunderstorm
ఇటు ఎండలు, అటు వానలు.. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. మరో 3 రోజులు
May 5, 2026 / 07:16 PM ISTకొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల తీవ్ర ఎండలు ఉండనున్నాయని వెల్లడించింది.
ఏపీకి పిడుగుల హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
March 29, 2026 / 10:29 PM ISTపిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, కరెంట్ పోల్స్ కింద, పొంట పొలాల్లో ఉండరాదని సూచించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
ఏపీకి వరుణ గండం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..! 5రోజులు పిడుగుల హెచ్చరిక..
October 22, 2025 / 07:59 PM ISTతీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. బయటకు రావొద్దు..
October 17, 2025 / 07:34 PM ISTవర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.
ఏపీలో పిడుగుల వర్షం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. బయటకు రావొద్దు..
October 12, 2025 / 09:49 PM ISTవిజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..
October 7, 2025 / 06:18 PM ISTఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీకి పిడుగుల హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు హైఅలర్ట్.. బయటకు రావొద్దు..
October 5, 2025 / 06:24 PM ISTవర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
July 20, 2025 / 06:18 PM ISTమిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..
Haridwar : ఆకాశాన్ని కమ్మేసిన భయంకరమైన మేఘాలు.. షెల్ఫ్ క్లౌడ్స్ దేనికి సంకేతమో తెలుసా?
July 11, 2023 / 03:49 PM ISTమేఘాలు చూస్తే భలే అనిపిస్తాయి. ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ భయంకరంగా కనిపించే మేఘాలు చూసారా? వాటిని 'షెల్ఫ్ క్లౌడ్స్' అంటారు. హరిద్వార్ ఆకాశాన్ని కమ్మేసిన ఈ మేఘాలు దేనికి సంకేతమో తెలుసా?
Bihar : బీహార్లో పిడుగుపాటుకు మరో 16 మంది దుర్మరణం
June 29, 2022 / 11:44 AM ISTబీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు మొత్తం 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు.