Home » thunderstorm
వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.
విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని..
మేఘాలు చూస్తే భలే అనిపిస్తాయి. ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ భయంకరంగా కనిపించే మేఘాలు చూసారా? వాటిని 'షెల్ఫ్ క్లౌడ్స్' అంటారు. హరిద్వార్ ఆకాశాన్ని కమ్మేసిన ఈ మేఘాలు దేనికి సంకేతమో తెలుసా?
బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు మొత్తం 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియింది.
రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో పిడుగు పాటుతో 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి.