బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే పిడుగుపాటుకు మొత్తం 36మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియింది.
రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో పిడుగు పాటుతో 73 గొర్రె పిల్లలు మృతి చెందాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతున్న సమయంలో భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా పిడుగు పడింది.
farmers say will not vacate : దేశ రాజధానిలో వర్షం కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. అయినా..రైతులు వెనుకడుగు వేయడం లేదు. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ..పట్టుబడుతున్నారు. చలిలో..వర్షంలోనే..ఎక్కడ పడితే..అక్కడే పడుకుంటూ..తింటూ..తమ నిరసన వ్యక్తం చేస్త�
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో విజృంభించిన వర్షం ధాటికి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పాక్షికంగా దెబ్బతింది. తాజ్ మహల్…ద్వారం విరిగిపోయింది. పాలరాయి రెయిలింగ్, 2 ఎరుపు సున్నపురా�
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది. పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్
ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.
కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వారికి చల్లని వార్త అందించింది వాతావరణ శాఖ. మే 11వ తేదీ శనివారం, మే 12వ తేదీ ఆదివారం రాష్ట్రంలోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీ�