Home » Tickets
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
తిరుమలలో శ్రీవారి ఆర్జితసేవల్లో ఒకటైన కళ్యాణోత్సవం చేయంచుకోవాలనుకునే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవం టిక్కెట్లపై భక్తులకు ఇప్పటి వరకూ టీటీడీ 2 పెద్ద పెద్ద లడ్డూలను, 5 చిన్న లడ్డూలు, 2 వడలను ఉచితంగా ఇచ్చేది. కానీ ఇకనుంచి �
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచితంగా విమాన
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైన నాటి నుంచి క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మ�
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లను బహుమతిగా ఇస్తున్న�
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు