Home » Tirumala Brahmotsavam
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
వెంకన్న స్నపన తిరుమంజనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ ద్రాక్ష..కొరియా పియర్స్,అమెరికా చెర్రీస్, థాయ్ లాండ్ నుంచి మామిడిపండ్లు భాగమయ్యాయి.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, శ్రీవారి సేవలో పాల్గొన్న
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సోమవారం సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. అక్టోబర్ 5న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
27 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటితే ఆ తరువాత వచ్చే వాహనాలను కొండపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ ఉదయం 9 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారంలో పల్లకిపై మలయప్ప స్వామి దర్శ