Home » Tirumala darshan
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని అన్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.
ఇక ఏ సమయంలో ఏ సీజన్ లో ఎక్కువమంది భక్తులు వస్తున్నారు అనే సమాచారము టీటీడీకి వస్తుంది.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు.
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై అనూహ్యంగా యాత్రికుల రద్దీ పెరుగుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. వారాంతపు సెలవులతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది.
తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చ
ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
టికెట్లు విడుదలైన 15నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం. ముందుగానే టికెట్లు విడుదల చేస్తామని చెప్పడంతో భక్తులు అలర్ట్ అయ్యారు.
కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే శ్రీవారి దర్శనం _