Home » Tirumala Laddu
తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు ద�
బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు...
ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు, నిత్య కల్యాణ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడికి...అర్చకులు గురువారం పుష్పయాగం నిర్వహించనున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పవిత్రోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 17వ తేదీ అంకుర్పారణ జరిగింది.