Home » Tirumala Tirupathi
దేవాదాయశాఖ పరిధిలోని ధార్మిక సాహిత్యం, సాంప్రదాయాలు తెలిపే హిందూ ధర్మ పుస్తకాల ప్రచురణలు తగ్గుతూ.. అన్యమత పుస్తకాల ముద్రణ పెరిగిపోతుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆందోళన
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత "నవకుండాత్మక శ్రీయాగాన్ని" నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు.
తిరుమల పుణ్యక్షేత్రంలోని భూ వరహస్వామి వారి ఆలయంలో వరహ జయంతి సందర్భంగా...శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.