-
Home » Tirumala Tirupati Devastanam
Tirumala Tirupati Devastanam
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
టీటీడీలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ.. ఏం జరుగుతుందో తెలుసా?
తిరుపతికి రాష్ట్ర విజిలెన్స్ టీమ్స్ చేరుకోనున్నాయి. టీటీడీలో జరిగిన అక్రమాలపై..
తిరుమలలో నూతన ఈవో ముమ్మర తనిఖీలు.. ఆ విభాగాలపై ప్రత్యేక దృష్టి
వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
టీటీడీ వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం.. భారీగా కేటాయింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ 2024- 25కు పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది.
శ్రియా శరన్ సిస్టర్కి ఉందా.. ఆమె పోలికలతో ఉన్న వీడియో వైరల్..
కుటుంబంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రియా శరన్. ఆమెతో పాటు ఆమె చెల్లెలు..
అర్హత ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే, హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని భూమన తెలిపారు
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
Tirumala Tirupati: టీటీడీలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదు.. రమణ దీక్షితులు ట్వీట్పై అర్చకుల కౌంటర్
తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదని, 142 జీవో ప్రకారం అర్చకులకు అన్ని మర్యాదలు అందుతున్నాయని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు.
Tirumala Tirupati: రెండేళ్ల తర్వాత.. భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు.. శ్రీవారి వాహనసేవల వేళలు విడుదల
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
Tirumala Temple: తిరుమల ఆలయానికి 10 ఎకరాలు స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం పది ఎకరాల స్థలం కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.