Home » Tirumala Tirupati Devasthanams
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. 'డాలర్' శేషాద్రి కన్నుమూశారు.
తిరుమల భక్తులకు కొత్త కష్టాలు
తిరుమలలో రిపోర్టర్ అడిగిన ప్రశ్న గురించి హీరోయిన్ సమంత ఫైర్ అయ్యారు..
తిరుమలలో సాంప్రదాయ భోజనంపై టీటీడీ (TTD) ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అయిష్టత వ్యక్తం చేశారు. సాంప్రదాయ భోజనం పేరిట ధర నిర్ణయించడం సరికాదన్నారు.
తిరుమలలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 100 కిలోల బంగారంతో తాపడం చేయించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ వెల్లడించింది.
టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ �
అభయం ఇవ్వడం.. ఆనందం పంచడం.. హనుమంతుడి పేరు తలుచుకుంటే మనసులో స్పురించే మాటలు ఇవి ! అఖండ తేజోవంతుడిగా, దాసభక్తికి స్వరూపుడిగా, సకల గుణ సంపన్నుడైన హనుమాన్ జన్మస్థలం ఏంటన్న దానిపై ఎలాంటి ఆధారం లేదు.
abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకన�
Going to Tirumala in vehicles..Learn the new rules : తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై కొత్తగా వచ్చిన నిబంధనలు తెలుసుకోవాల్సిందే. బస్సులు, ట్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల్లో భక్తులు స్వామి దర్శనం కోసం కొండపైకి వెళ్తున్నారు. పాతవాహనాల్ల�
TTD Sarva Darshan Token Controversy : తిరుమల కొండపై శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల వివాదం నెలకొంది. శనివారం జారీ చేయాల్సిన టికెట్లను శుక్రవారం రాత్రే అధికారులు జారీ చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం టికెట్ల కోసం వచ్చిన భక్తులను వెనక్కి వెళ�