Home » Tirumala Tirupati Devasthanams
జగన్ మోహన్రెడ్డి ఆశీస్సులతో పాలకమండలి అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసే ఆదృష్టం దక్కిందని కరుణాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల రింగ్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2.24 కోట్లతో చార్జింగ్ స్టేషన్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అలాగే..
టీటీడీపై రాజకీయ స్వార్థపర ప్రయోజనాల కోసం కొందరు పలు ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సమావేశంలో అధికారులు అన్నారు.
ఆరు నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని దీక్షితులు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని అన్నారు.
రద్దీ దృష్ట్యా జనవరి 2, 3 తేదీల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపును రద్దు చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. 3.5 లక్షల అదనపు లడ్డూలు ముందస్తుగా నిల్వ ఉంచుతున్నారు. కల్యాణ కట్ట�
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల విలువ అనేక బ్లూ-చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
27 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటితే ఆ తరువాత వచ్చే వాహనాలను కొండపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు