Home » Tirumala Tirupati Devasthanams
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని
ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాములవారు దర్శనమివ్వనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే
సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించారు. దానిని బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.