Home » Tirupati Laddu
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.
వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీలో తనిఖీలు చేపట్టాయి సిట్ టీమ్స్.
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది.
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఇటీవల ల్యాబ్ రిపోర్టు రావడంతో దేశవ్యాప్తంగా ..
స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్ కలిసి అపవిత్రం అయిందని నివేదికలు వచ్చాయి. దీంతో దానికి ప్రాయశ్చిత్తంగా..
లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవుడిని కూడా సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూకి 300 ఏళ్ల చరిత్ర ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడానికో.. రాజకీయ లబ్ధికోసమో కాదు. వైసీపీ హయాంలో స్వామివారి పూజా విధానాలు మార్చేశారు.
గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.