-
Home » Tirupati Laddu
Tirupati Laddu
తిరుపతి కల్తీ నెయ్యి ఇష్యూలో షాకింగ్.. అరెస్టులు, ఉత్కంఠ.. అన్ని వేళ్లు అటువైపే చూపుతున్నాయ్!
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.
శ్రీవారి లడ్డూ ఇష్యూపై రంగంలోకి సీబీఐ స్పెషల్ సిట్.. 4 టీమ్లుగా ఏర్పడి కూపీ లాగుతున్న సిట్ ఆఫీసర్లు
వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీలో తనిఖీలు చేపట్టాయి సిట్ టీమ్స్.
తిరుపతి లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ..
తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది.
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన ఆధ్యాత్మిక గురువు సద్గురు
తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఇటీవల ల్యాబ్ రిపోర్టు రావడంతో దేశవ్యాప్తంగా ..
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం.. ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా చేస్తారు.. పూర్తి వివరాలు..
స్వామి వారికి నివేదించే నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయిందని, యానిమల్ ఫ్యాట్ కలిసి అపవిత్రం అయిందని నివేదికలు వచ్చాయి. దీంతో దానికి ప్రాయశ్చిత్తంగా..
తిరుపతి లడ్డూ వివాదం.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ.. ఏమన్నారంటే..?
లడ్డూ వివాదం విషయంలో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేవుడిని కూడా సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చి, మసీదులో ఇలాంటివి జరిగితే జగన్ ఊరుకునే వాడా..? దేవాలయాలు అపవిత్రం చేస్తే చూస్తూ ఊరుకోను.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూకి 300 ఏళ్ల చరిత్ర ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడానికో.. రాజకీయ లబ్ధికోసమో కాదు. వైసీపీ హయాంలో స్వామివారి పూజా విధానాలు మార్చేశారు.
ఏడుకొండలవాడా క్షమించు.. పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం..
గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.