Home » Tirupati Railway Station
అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ వివాదం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు రానున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. తిరుమల కొండ కిక్కిరిసిపోనుంది.
చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టనుంది. కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ను ఆధునీకరించనున్నారు. అధునాతన వసతులతో స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. దేశంలోనే దీన్ని మోడల్ స్టేషన్గా మార్చేందుకు ఇప్పటికే అధికారులు ప్లాన్ రెడ