Home » Tirupati
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
తిరుపతి జిల్లాలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ మోసాలకు పాల్పడింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద..
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 25 నుండి జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నత శ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగుతుంది.
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అభినందించా�
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి...ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
7 వేల కోట్లతో తిరుపతిలో అపాచీ పరిశ్రమ: సీఎం జగన్