Tirupati

    చంద్రబాబు మారీచుడు : నిప్పులు చెరిగిన జగన్

    February 6, 2019 / 12:31 PM IST

    తిరుపతి :  కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు.  రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ

    బిల్డింగ్ మీద నుంచి పడి చిన్నారి మృతి

    February 5, 2019 / 07:33 AM IST

    తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద మంగళవారం (ఫిబ్రకరి 5, 2019) న విషాదం చోటు చేసుకుంది. కల్యాణకట్టలో ఆడుకుంటున్న చంద్రిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి జారిపడింది. జారిపడ్డ చిన్నారిని ప్రధమ చికిత్స కోసం ముందుగా కేకేసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్

    లోగుట్టు పెరుమాళ్లకెరుక : కిరీటాలు చెన్నై వెళ్లాయా

    February 4, 2019 / 07:33 AM IST

    చిత్తూరు : గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరిటీలు ఎక్కడ ? ఎవరికీ తెలియడం లేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే..ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. �

    క్లాస్ రూంలో యాసిడ్ బాటిల్స్ : విద్యార్ధులకు గాయాలు  

    January 29, 2019 / 04:23 AM IST

    తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల

    అల్లుడి పెత్తనం – అత్తకు శాపం : చిత్తూరు టీడీపీలో హాట్ టాపిక్

    January 25, 2019 / 01:27 PM IST

    అల్లుడి పెత్తనం… అత్తకు శాపం..! తిరుపతి టీడీపీలో అల్లుడి జోరు  ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈసారి టిక్కెట్‌ దక్కుతుందా..? అల్లుడు సంజయ్‌ తీరు సుగుణమ్మకు శాపం కానుందా..? తిరుపతి : టీడీపీలో అల్లుడి పెత్తనం…అత్తకు శాపంగా మారబోతోందా..? అల్లుడి వ్యవహార�

    గుడ్ న్యూస్ : 22 రైళ్ల సేవలు పొడిగింపు

    January 24, 2019 / 03:24 AM IST

    ఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థ రైల్వే. కోట్లాది మంది ప్రజలు రైళ్లలోనే ప్రయాణిస్తారు. మధ్య తరగతి వారు ఎక్కువగా ఆశ్రయిస్తారు. కారణం చీప్ అండ్ బెస్ట్ పబ్లిక్

    మద్యం మత్తులో అధికారి వీరంగం

    January 3, 2019 / 04:05 PM IST

    తిరుపతి: మద్యం మత్తులో ఓ ఫారెస్ట్‌ బీట్‌ అధికారి వీరంగం సృష్టించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బాలసుబ్రమణ్యం మద్యం సేవించి కపిలతీర్థం వద్ద ఇష్టారాజ్యంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కారు, మూడు ద్వి�

    తిరుపతి రైల్ ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు

    January 2, 2019 / 11:37 AM IST

    తిరుపతి రైల్ ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు

10TV Telugu News