Home » Tirupati
Bullet Train : ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభవార్త.. చెన్నై- హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర నడుస్తూ ప్రతి చెట్టునీ పరిశీలించారు. గుంటి మడుగు వాగు ఒడ్డ�
"తాట తీసి కూర్చోబెడతా.. మర్యాదగా వేరే పని చేసుకోండి. భయపడే స్థితికి తీసుకువస్తాము" అని పవన్ అన్నారు.
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీకి భారీ జరిమానా పడింది.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
స్థానికులు ఆగ్రహంతో యువకుడిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
భక్తులు దళారులను నమ్మొద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్, లేదా యాప్ లోనే దర్శన, సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
తిరుపతి పాకాల అడవిలో బయటపడిన నాలుగు మృతదేహాల గుట్టు వీడింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.