Home » Tirupati
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Swims)లో వివిధ విభాగాల్లో ఖాళీలున్నాయి. మొత్తం 26 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని, అర్హతలు కలిగిన క్యాండిడెట్స్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మెడికల్ సూపరింటెండెంట్ – 1, ఫైనాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. ఓట్ల నమోదు..తొలగింపుపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు ఇతరుల చేత సర్వేలు జరుపుతూ తమ పార్టీకి చెందిన వారివి..సానుభూత
ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధం అయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం అలిపిరి ను�
తిరుపతి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళ�
టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్క
తిరుపతి : డాక్టర్ పై నర్స్ యాసిడ్ దాడికి పాల్పడింది. సాక్షాత్తు కోర్టు ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో డాక్టర్ గాయాలతో బైటపడగా.. దాడి తర్వాత సదరు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మిగిలిన యాసిడ్ తాగేసింది. పోలీసులు అమెను ఆస్పత్రికి తరలిం
తిరుపతి : కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు. రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ
తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద మంగళవారం (ఫిబ్రకరి 5, 2019) న విషాదం చోటు చేసుకుంది. కల్యాణకట్టలో ఆడుకుంటున్న చంద్రిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి జారిపడింది. జారిపడ్డ చిన్నారిని ప్రధమ చికిత్స కోసం ముందుగా కేకేసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్
చిత్తూరు : గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరిటీలు ఎక్కడ ? ఎవరికీ తెలియడం లేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే..ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. �