Home » Tirupati
నారాయణాద్రి రైలులో ప్రయాణిస్తున్నారా. అయితే..మీకో గమనిక..ఈ రైళ్ల టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – తిరుపతి రైళల్లో మార్పులు జరిగినట్లు వెల్లడించింది. లింగంపల�
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి బోటు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హాసిని మృతదేహం బుధవారం(సెప్టెంబర్ 18,2019) తిరుపతికి చేరుకుంది. హాసినిని
టీటీడీ బోర్డు సభ్యులను ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో తన వారి ఆచూకీ లభించకపోవడంతో తిరుపతికి చెందిన మధులత కుటుంబం ఆందోళన చెందుతోంది. మధులత కుమార్తె నీటిలో గల్లంతు కావడంతో
నవ్యాంధ్ర రాజధానిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఈ అంశంపై పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఈ క్రమంలో మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ఆయన మీడి
తొలి మూవీ “ధడక్”తోనే మంచి విజయాన్ని అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీ అమ్మ శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మా
తిరుమల కొండపై అన్యమత మందిరం నిర్మించారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝ�
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 24 మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షి�