Home » Tirupati
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్
శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�
కల్కి కథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వినకొద్దీ అవినీతి పునాదులు కదులుతున్నాయి. అక్రమాల జాడలు బయటపడుతున్నాయి. భక్తి మాటున సాగుతున్న మత్తు మందు దందాకు బలైన యువతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐటీ సోదాల్లో గుట్టలుగా డబ్బు దొరికినా అద�
అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం... 20 నిమిషాలు ఆదా...
పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక
నారాయణాద్రి రైలులో ప్రయాణిస్తున్నారా. అయితే..మీకో గమనిక..ఈ రైళ్ల టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – తిరుపతి రైళల్లో మార్పులు జరిగినట్లు వెల్లడించింది. లింగంపల�
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�