Tirupati

    రమణ దీక్షితులు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం

    November 5, 2019 / 03:41 PM IST

    ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు.  రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.

    టీటీడీ సంచలన నిర్ణయం : తిరుపతిలో సంపూర్ణ మద్య నిషేధానికి సిఫార్సు

    October 23, 2019 / 12:41 PM IST

    టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్

    శ్రీవారి భక్తులకు శుభవార్త : రూ.10వేలకు వీఐపీ బ్రేక్ దర్శనం

    October 21, 2019 / 02:38 PM IST

    శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�

    కల్కి కథలు : మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు

    October 21, 2019 / 12:27 AM IST

    కల్కి కథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వినకొద్దీ అవినీతి పునాదులు కదులుతున్నాయి. అక్రమాల జాడలు బయటపడుతున్నాయి. భక్తి మాటున సాగుతున్న మత్తు మందు దందాకు బలైన యువతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐటీ సోదాల్లో గుట్టలుగా డబ్బు దొరికినా అద�

    కుదుపులు ఉండవు, అగ్నిప్రమాదాలు జరగవు : నారాయణాద్రికి కొత్త హంగులు

    October 19, 2019 / 04:27 AM IST

    అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజన్‌..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం... 20 నిమిషాలు ఆదా...

    సీఎం జగన్ పై అసభ్యకర పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

    October 17, 2019 / 03:25 AM IST

    పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్

    సద్వినియోగం చేసుకోండి : శ్రీవారి ప్రత్యేక దర్శనం

    October 15, 2019 / 02:07 AM IST

    తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక

    రైల్వే ప్రయాణీలకు ముఖ్య గమనిక : నారాయణాద్రి టైమింగ్ ఛేంజ్

    October 2, 2019 / 02:09 AM IST

    నారాయణాద్రి రైలులో ప్రయాణిస్తున్నారా. అయితే..మీకో గమనిక..ఈ రైళ్ల టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – తిరుపతి రైళల్లో మార్పులు జరిగినట్లు వెల్లడించింది. లింగంపల�

    ఏపీలోనూ ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ప్రకంపనలు

    October 1, 2019 / 03:05 PM IST

    ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�

    సికింద్రాబాద్ నుంచి 3 ప్రైవేట్ రైళ్లు..తిరుపతి,విజయవాడ నుంచి కూడా

    September 30, 2019 / 02:26 AM IST

    దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతిల నుంచి ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు ప్రైవేట్ రైళ్లు నడిపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రైవేట�

10TV Telugu News