Home » Tirupati
ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల
స్కూల్ హెడ్ మాస్టర్ కీచకుడిగా మారాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినిలను..పాఠాలు చెప్పటానికి వచ్చే మహిళా టీచర్లను వేధిస్తున్నారు. ఐ లవ్వ్యూ..అంటూ వేధింపులకు దిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వు మాట్లాడుకుందామంటూ వెర్రి వేషాలు వేశాడు. దీంత�
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.
తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే
కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�