Tirupati

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్ళు

    December 18, 2019 / 02:35 AM IST

    సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ స్టేషన్ల దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపనుంది. ప్రయాణీకుల రద్దీ పెరుగడంతో అదనపు రైళ్ళను నడుపనుంది.

    జస్ట్ 4గంటల్లో 5వేల కిలోలు అమ్మకం : వామ్మో ఉల్లి

    December 8, 2019 / 11:44 AM IST

    తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం

    మోడీ, అమిత్ షా లే ఈ దేశానికి కరెక్ట్

    December 3, 2019 / 12:22 PM IST

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే

    ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ : రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్

    December 3, 2019 / 05:00 AM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �

    మతం మారినా మీ పేరులో రెడ్డి ఎందుకు..? : ఏడుకొండలకు తప్ప అన్నింటికీ వైసీపీ రంగులేశారు

    December 2, 2019 / 10:58 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని వదలడం లేదు. ప్లేస్ ఏదైనా సందర్భం ఏదైనా టార్గెట్ మాత్రం సీఎం జగనే. జగన్ మతం, కులం గురించి పవన్ పదే పదే

    తెలుగు హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

    December 2, 2019 / 10:21 AM IST

    కొంతకాలంగా మాతృభాష(తెలుగు) పరిరక్షణ గురించి ఫైట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దూకుడు పెంచారు. తెలుగుని కాపాడుకోవాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ పదే పదే కోరుతున్నారు. తాజాగా మాతృభాషకి సంబంధించి మాట్లాడిన పవన్ తెలు

    సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ 

    November 14, 2019 / 02:50 AM IST

    రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి(07429/07430) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. ఈ రైలు (నవంబర్ 15, 2019) సాయంత్ర�

    శ్రీవారి లడ్డూ : టీటీడీ కీలక నిర్ణయం

    November 13, 2019 / 03:38 AM IST

    టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా

    శ్రీవారి భక్తులపై మరింత భారం : ధరలు పెరిగాయి

    November 7, 2019 / 10:03 AM IST

    తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి

    స్నేహితుడు పట్టించుకోవట్లేదని విద్యార్థి ఆత్మహత్య

    November 7, 2019 / 04:41 AM IST

    స్నేహితుడు విస్మరిస్తున్నాడు..పట్టించుకోవడం లేదు..అంటూ తీవ్రమనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన తిరుపతిలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకుంది. ఆ స్నేహితుడికి గుర్తుగా తన ప్రాణం ఇస్తున్నా అంట�

10TV Telugu News