Home » Tirupati
తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పో�
చిత్తూరు : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు ప్రాణం తీసింది. తాగిన మైకంలో ఓ యువకుడు తమాషా చేయబోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాదం జరిగింది. శివకుమార్(26) అనే యువకుడు ఆ
చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�
చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో
ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.
తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) 20 అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీ ట�
తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట
వ్యాపార ప్రయోజనాలతో నడుపుతున్న విద్యాసంస్థల సమస్యలపై ఎన్నికల సమయంలో ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ.
తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికా�