Tirupati

    తిరుపతి గోవిందరాజ స్వామి కిరీటాల దొంగ అరెస్టు

    April 23, 2019 / 12:58 PM IST

    తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని  పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు  మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పో�

    మద్యం మత్తులో : వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య

    April 23, 2019 / 01:52 AM IST

    చిత్తూరు : తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు ప్రాణం తీసింది. తాగిన మైకంలో ఓ యువకుడు తమాషా చేయబోయి చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాదం జరిగింది. శివకుమార్(26) అనే యువకుడు ఆ

    వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

    April 20, 2019 / 03:18 PM IST

    చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�

    తిరుమల కూడా చెప్పులతోనే వెళతారు : మహాత్ముడిలా ఫీల్ అవుతారు

    April 4, 2019 / 12:58 PM IST

    చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో

    ఎలక్ట్రానిక్స్ హబ్ @ ఆంధ్రప్రదేశ్

    March 27, 2019 / 02:29 PM IST

    ఎలక్ట్రానిక్ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది.

    ఉద్యోగ సమాచారం : Apspdcl 20 పోస్టులు

    March 27, 2019 / 03:28 AM IST

    తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) 20 అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీ ట�

    మరో వివాదం : శ్రీవారికి ఉదయమే మధ్యాహ్న నైవేద్యం

    March 26, 2019 / 02:34 AM IST

    తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట

    ఫీజు రీయింబర్స్‌మెంట్ : మోహన్‌బాబుపైనే శివాజీ సెటైర్స్ 

    March 22, 2019 / 09:06 AM IST

    వ్యాపార ప్రయోజనాలతో నడుపుతున్న విద్యాసంస్థల సమస్యలపై ఎన్నికల సమయంలో ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ.

    వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారు : సీఎం చంద్రబాబు

    March 16, 2019 / 10:06 AM IST

    తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఏపీకి ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.

    TDPకి తిరుపతి సెంటిమెంట్ : బాబు ప్రచార షెడ్యూల్

    March 16, 2019 / 01:24 AM IST

    తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికా�

10TV Telugu News