Home » Tirupati
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తగా 8 మంది అర్చకులను టీటీడీ నియమించింది.
ప్రపంచంలోని పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కొవిడ్ 19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహిస్తారు.
కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివ�
తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వ�
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏఎస్పీ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. రెండు రోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరిం
తిరుపతిలో లాక్డౌన్ ఎలా ఉందో పరిశీలిచేందుకు సైకిల్ పై వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. షట్టర్లు మూసేసి ఉన్న షాపుల వద్ద, కూడళ్లలోనూ గంజాయి సేవిస్తూ చాలా మంది కనిపించారు. వాళ్లంతా మాస్క్లు ధరించలేదు. పైగా భౌతికదూరం నిబంధన �