-
Home » Tokyo
Tokyo
గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు.. 30వేల మందికి ఉద్యోగావకాశాలు
టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
బాబోయ్.. ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు.. ఎక్కడో తెలుసా..? దాని ప్రత్యేకత ఏమిటంటే..
టోక్యా చేపల మార్కెట్ లో 1999 సంవత్సరం నుంచి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన చేపల రికార్డులను పరిశీలిస్తే.. ప్రస్తుతం ట్యూనా చేపది ...
48 గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
Human Flesh Eating Bacteria : 48గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి
కొవిడ్ కన్నా డేంజరస్, 48గంటల్లో మనిషిని చంపేస్తుంది..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో భయంకరమైన వ్యాధి
ఈ వ్యాధి కేసులు 30ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతుండగా.. 50ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారుతోంది.
Best Cities for Public Transport: పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ ఉన్న ప్రపంచ నగరాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ నగరాల్లో దాదాపు 20,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను విడుదల చేశారు. ఈ విషయమై టైమ్స్ ఔట్ ప్రతినిధులు మాట్లాడుతూ "ప్రజా రవాణా ద్వారా మీ నగరం చుట్టూ తిరగడం సులభమా? అని మేము ప్రజలను సూటిగా ప్రశ్నించాము". ఐదుగ
Expensive City: ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్.. ద్రవ్యోల్బణం, పెట్రో ధరల పెరుగుదలే కారణం
అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ ఏడాది వివిధ నగరాల్లో ఖరీదైన జీవన విధానం ఆధారంగా ఒక మీడియా సంస్థ తాజా జాబితా రూపొందించింది.
Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెల్లవారుజామున జపాన్ చేరుకున్నారు. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు
Modi: టోక్యోలో బైడెన్తో భేటీ కానున్న మోదీ
జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
Earthquake : టోక్యోలో భారీ భూకంపం
జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
Paralympicsలో దుమ్ములేపిన మనోళ్లు..! బ్యాడ్మింటన్ లో డబుల్ మెడల్స్
పారాలింపిక్స్లో ఇండియా పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణ పతకాలు, 7 సిల్వర్, 6 కాంస్య పతకాలు నెగ్గింది.