Home » Tokyo Olympics
సింధుకి ఘన స్వాగతం
టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు �
భారత హాకీ జట్టు ఓటమి..ప్రధాని మోడీ స్పందించారు. జీవితంలో గెలుపు, ఓటములు ఒక భాగం..టోక్యో ఒలింపిక్స్లో మన హాకీ జట్టు బాగా ఆడడానికి ప్రయత్నించింది. ఫైనల్స్ కు వెళ్లటానికి వారి ఆడిన తీరు..గెలవాలనే వారు తపనపడ్డారని అది చాలా మంచి విషయం అని అన్�
పీవీ సింధు కాంస్య పతకం గెలవడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సింధు ఎక్కడ పుట్టారు. ఎంతవరకు చదువుకున్నారు అని సెర్చ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సింధు కులం గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నార
ఇండియన్ ఉమెన్స్ హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ చేరి సత్తా చాటింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోకుండా దెబ్బతీసింది.
టోక్యో ఒలింపిక్స్ 2020 బరిలో దేశమంతటి ఆశలతో అడుగుపెట్టారు పీవీ సింధు. సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్లిన ఆమెకు సెమీస్ లో బ్రేక్ పడింది. గోల్డ్ సాధిస్తుందని భావించిన యావత్ దేశానికి ఒక్కసారిగా షాక్.. తెలుగు తేజం కావడంతో ఇరు రాష్�
ఒలింపిక్స్ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒల
క్వార్టర్ ఫైనల్స్లో 3-1 విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ విధంగా భారత పతక ఆశలు చిగురించాయి.
టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి అనర్హుడై నిష్క్రమించిన తర్వాత.. ఫ్రెంచ్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ మొరాద్ అలీవ్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాడు.
2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాది జరుగుతున్నాయి. విశ్వక్రీడలు జరుగుతున్న వేళ మెడల్స్ గెలుచుకున్న దేశాలు ఆనందపడుతున్నాయి.