Home » Tokyo Olympics
ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన ప్లేయర్స్ కు ప్రశంసలతో పాటు నగదు నజరానా కొనసాగుతూనే ఉంది. అథ్లెటిక్స్ లో శతాబ్దం తర్వాత పతకం తెచ్చిన నీరజ్ కు అయితే.. ఇటు ప్రశంసలు, అటు భారీ నజరానాల వరద కొనసాగుతూనే ఉంది. ఇక అతని బిజినెస్ మార్కెట్ అయితే ఏకంగా వ�
టోక్యో లో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. ఈ క్రీడల్లో పతకాల సాధనలో అమెరికా టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది.రెండో స్థానంలో చైనా ఉండగా 48వ స్థానంలో భారత్ ఉంది.
టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్..ఈరోజుతో అంటే ఆగస్టు 8తో ముగిసాయి. ఈ ఒలింపిక్స్ లో ఎంతోమంది క్రీడాకారులు కల నెర్చుకున్నారు. ఇంకెంతోమంది కొత్త చరిత్రలు లిఖించారు. ఈ క్రీడల్లో ఏఏ దేశాలకు ఎన్ని పతకాలు వచ్చాయ�
జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించారు. అయితే ఇది దేశానికి రెండో బంగారు పతకమని చాలామంది క్రీడా విశ్లేషకులతోపాటు భారత అథ్లెటిక్స్ సమాఖ్య కూడా అంటుంది. అయితే చోప్రా సాధించింది రెండవది కాదని మొదటిదే అని చరిత్�
సువర్ణ అక్షరాలు లిఖించిన నీరజ్ చోప్రా
లై 23 తేదీన ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్, నేటి(ఆగస్టు 8)తో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా మిగిలినవి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తవుతాయి. ఇక ఈ ఒలింపిక్స్ లో ఎప్పటిలాగే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.. ఆ తర్వాత చైనా, మూ�
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. దేశంలో ఎవరు ఏది సాధించినా తనవంతుగా అభినందిస్తూ ఉంటారు.
టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రధాని మోదీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు నీరజ్ ను అభినందించారు. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగ�
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం
ఒలింపిక్స్ లో 10 పతకాలు సాధించిన క్రీడాకారిణిగా అరుదైన రికార్డును క్రియేట్ చేశారు అమెరికాకు చెందిన మహిళా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ క్రీడాంశంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా అలీసన్ కొత్త చరిత్ర