Home » Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ కు వెళ్లింది. పూల్..ఏ మ్యాచ్ లో బ్రిటన్ చేతిలో ఐర్లాండ్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ ఓటమితో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.
టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వర్గాలతో మాట్లాడారు.. ‘‘సెమీ ఫైనల్లో ఓడినందుకు బాధగానే ఉందని తెలిపారు. తన శక్తిమేరకు పోరాడానని కానీ ఈ రోజు తనది కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.
20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. ఒలింపిక్స్ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొన్న నోవాక్ జోకోవిచ్ సెమీ ఫైనల్స్ కారెన్నో బూస్టచేతిలో ఓటమి చవిచూశారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీ�
జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం రష్యా మెడల్స్ లిస్టులో ఆ దేశపు పేరు వినిపించటంలేదు. దీనికి కారణమేంటీ? అంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంది.
ఒలింపిక్స్ ఆరంభ సీజన్ నుంచి భారీగా లాభాలు దండుకుంటుంది. 1960 నుంచి ప్రతి సీజన్ లోనూ సగటు ఆదాయం కంటే 172శాతం ఎక్కువగానే ఆర్జిస్తుంది. ప్రస్తుత సీజన్ 2020 టోక్యో ఒలింపిక్స్ కు మాత్రం లాభం కంటే ఖర్చే ఎక్కువగా ఉందట.
భారత్కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. డిస్కస్ త్రోలో భారత సంచలనం కమల్ప్రీత్ కౌర్ ఫైనల్కు అర్హత సాధించింది. దీంతో భారత్ పతకాల లిస్టులో మరొకటి చేరనుంది. డిస్కస్ త్రోలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్కు అర్హత సాధించినట్టే. కమల్ప్రీత్ మూ�
సెమీస్కు పీవీ సింధు
ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నడూ చూడనివి, ఎప్పుడూ విననవి చోటు చేసుకుంటున్నాయి. ఓ కోచ్ తన ప్లేయర్ కి లైవ్ లో మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడు. ఇవి అందరిని విస్మయానికి గురి �