Home » toll charges
ఒక్కోసారి ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాలి వస్తుంది. ఇది ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఆ ప్రాంతాల్లో టోల్ రేట్లను సుమారు 50శాతం వరకు తగ్గించింది.
ఓఆర్ఆర్పై రోజుకు యావరేజ్గా 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తుంటాయి
Punjab Toll Plaza Blunder : పంజాబ్ టోల్ ప్లాజాలో ఘోర తప్పిదం జరిగింది. పంజాబ్కు చెందిన నివాసి ఇంట్లో ఉండగానే అతడి ఫాస్ట్ట్యాగ్ అకౌంట్లో టోల్ ఛార్జ్ పడింది. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు.
ఓఆర్ఆర్పై టోల్ చార్జీలు పెంపు
టోల్ చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పలు రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ORR Toll Charges increased by HGCL : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలు పెరిగాయి. ప్రస్తుతం, చెల్లించే ధరపై 3.5 శాతం అదనంగా పెంచుతూ హెచ్జీసీఎల్ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రకరకాల వాహనాలపై ప్రతి కి.మీ.కు కనీసం ఆరు పైసల నుంచి 39 పైసల మేర టోల్
దేశంలో ఏం నడుస్తుంది అంటే ధరల పెరుగుదల నడుస్తుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది కదా? పప్పు, ఉప్పు, నూనెలు, నిత్యావసర వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోతూ ఉండగా.. పెట్రోల్ నుంచి ప్రతీ ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సామాన్యుడిపై మరో
వాహనదారులపై మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా
ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు.