Home » toll plaza
ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.
ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
Dont have FASTag pay fine: సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సిందే అనే విషయం కూడా విదితమే. అయితే ఫాస�
big relief for vehicle owners in fastag: ఫాస్టాగ్ నిబంధన విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ‘ఫాస్టాగ్’ అకౌంట్/వ్యాలెట్ లో కనీస నిల్వ(మినిమమ్ అమౌంట్) ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. వాహనదారుల ఇబ్బంద
extended the Fastag deadline : ఫాస్టాగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి15 వరకు ఫాస్టాగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాలలో కేవలం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను చేయాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా మ�
No cash at toll plazas from 2021 : కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి మార్పులు చేసిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి టోల్గేట్ల (Toll Plazas) వద్ద ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు కాల్ చేసేటప్ప�
హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్�
సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.