-
Home » toll plaza
toll plaza
వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులకు ఇక చెక్.. కానీ, ఈ నిబంధనలు పాటించాలి..
Toll Plazas: కేంద్ర ప్రభుత్వం టోల్ వసూళ్ల విషయంలో సులభతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగ్గా ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది.
టూ వీలర్స్పై టోల్ ట్యాక్స్? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..
జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను వసూలు చేయబడుతుందని సూచించే వాదనపై గత నెల జూలైలో.. (Toll Tax On Two Wheelers)
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే టోల్ కట్టాలా..? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
జాతీయ రహదారిపై ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు (Supreme Court)
తెలంగాణలో అమల్లోకిరాని యాన్యువల్ టోల్పాస్ స్కీమ్.. కారణం ఇదే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాన్యువల్ టోల్పాస్ (FASTag annual pass) స్కీమ్ తెలంగాణలో ఇంకా అదుబాటులోకి రాలేదు.
ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. ఇకపై మీరు రూ. 15తో టోల్ ప్లాజా దాటొచ్చు.. వార్షిక పాస్ యాక్సస్ ఇలా?
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యం ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానుంది. రూ. 3వేలతో ఈ వార్షిక పాస్ పొందొచ్చు.
ఫాస్టాగ్ యానువల్ పాస్.. ఎలా అప్లయ్ చేసుకోవాలి, ఫీజు ఎంత, వ్యాలిడిటీ, రూల్స్.. పూర్తి వివరాలు..
ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలకు మాత్రమే వర్తిస్తుంది.
వాహనదారులకు గుడ్న్యూస్.. త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు..
ఓఆర్ఆర్పై టోల్ చార్జీలు పెంపు
ఓఆర్ఆర్పై టోల్ చార్జీలు పెంపు
Greater Noida : టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం .. ఉద్యోగిని జుట్టుపీకి కిందపడేసి కొట్టిన మహిళ..
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ambulance Hit Toll Plaza : టోల్ ప్లాజాను ఢీకొట్టిన అంబులెన్స్..రోగి సహా నలుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.