Home » toll plaza
ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలకు మాత్రమే వర్తిస్తుంది.
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు..
ఓఆర్ఆర్పై టోల్ చార్జీలు పెంపు
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
టోల్ప్లాజా వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు... బస్సు లగేజ్ డిక్కీలలో, సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.
ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�