Tourism

    35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు

    July 23, 2020 / 06:34 AM IST

    ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�

    మా ఊరికి రావద్దు..మా హోటల్లో దిగొద్దు… కరోనా ఎఫెక్ట్

    February 7, 2020 / 02:47 AM IST

    చైనాలో  పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 635 మంది చనిపోయినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 2019డిసెం�

    దుబాయ్ వెళ్తున్నారా?: UAE కొత్త ఐదేళ్ల VISA స్కీమ్ అంటే తెలుసా?  

    January 11, 2020 / 03:03 PM IST

    యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశీ పర్యటనకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. UAE ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్ర్రీ కొత్త వీసా స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అన్ని దేశాల పౌరులు ఈజీగా యూఏఈలో పర్యటించవచ్చు. గల్ఫ్ దేశంలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించేందుకు

    టూరిజం అవార్డ్స్… ఏపీ నెం.1

    September 27, 2019 / 12:20 PM IST

    ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �

    హ్యాపీ వరల్డ్ టూరిజం డే…మోడీ పర్యటనలపై కాంగ్రెస్ సెటైర్లు

    September 27, 2019 / 10:14 AM IST

    ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి 18 ఫోటోలతో కూడిన ఫ్రేమ్‌ను తయారు చేస

    సంక్రాంతి సంబరాలు : నాగాయలంకలో పడవల పోటీలు 

    January 14, 2019 / 03:34 AM IST

    కృష్ణా : సంక్రాంతి సంబరాలతో పల్లెలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. కోడి పందాలు, పోట్టేలు పోటీలు, బసవన్నల సందడితో పల్లెలంతా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మూడు రోజులపాటు పడవ పోటీలు ఘనంగ�

    బ్రాండ్ కోసం : విజయవాడలో ఫుడ్ ఫెస్టివల్

    January 12, 2019 / 05:30 AM IST

    విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�

10TV Telugu News