Home » Tourism
హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామనుకునే వారికి తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.
లక్షద్వీప్లోనే అన్నీ ఉన్నాయి. టూరిజంలో లక్షద్వీప్ అద్భుతమైన..
‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది
ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ప్రయత్నించారు. ఉయ్యాల ఊగుతున్న క్రమంలో కొండపై నుండి దిగువనున్న లోతును చూసి ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.
కొవిడ్ మహమ్మారిని నిర్లక్ష్య పెట్టి ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని.. వైరస్ ప్రభావం అప్పుడే పోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది.
తప్పించుకుని టూరిస్టుల బోట్లో దూకిన పెంగ్విన్
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స