Home » tourists
thailand shelter :థాయ్లాండ్లోని ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్ వికలాంగ కుక్కలకు ఆశ్రయమిస్తోంది. వికలాంగ కుక్కల కోసం ఓ ఆశ్రమాన్ని స్థాపించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంగవైకల్యంతో బాధపడుతూ కపుడు నింపుకోవటానికి నానా కష్టాలు
ever igloo restaurant : జమ్ముకశ్మీర్లో గుల్మర్గ్లోని కొలహోయి స్కీ రిసార్ట్ నిర్మించిన ఈ ఇగ్లూ కేఫ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. ఈ కేఫ్లో ఉన్న టేబుల్స్ కూడా మంచుతోనే చేసినవి కావడం విశేషం. చల్లని కేఫ్లో వేడివేడి ఆహార పదార్థాలను తిన
హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఐక్యతావిగ�
గోవా మళ్లీ టూరిస్టులకు వెల్కమ్ చెప్పనుంది. రేపటి నుంచి 250 హోటళ్లకు పర్మిషన్లు ఇస్తున్నట్లు మళ్లీ విధులు నిర్వహించుకోవచ్చని అధికారులు చెప్పారు. కానీ, గోవాలోకి ఎంటర్ అవ్వాలంటే COVID-19 నెగెటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 48గంటల కంటే ముందే అది కూడా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభ�
ఉన్నట్టుండి ఒకేసారి హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండ రోడ్డుపై పడిపోవడంతో టూరిస్టులు భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ హఠాన్పరిణామానికి షాక్ అయి వెనుకకు పరుగులు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని టింకూ నల్లాకు దగ్గరి ప్రాంత�
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశీ పర్యటనకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. UAE ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్ర్రీ కొత్త వీసా స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అన్ని దేశాల పౌరులు ఈజీగా యూఏఈలో పర్యటించవచ్చు. గల్ఫ్ దేశంలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించేందుకు
పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు తరలి వెళ్లడం కామన్. సుందరమైన ప్రాంతాలకు పర్యాటకులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఫొటోలు దిగుతుంటారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ ఫొటోలు, వీడియోలతో ఆ క్షణాలను తమ ఫోన్లలో బంధిస్తుంటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస�