Home » tourists
గోవా సందర్శనకు వచ్చిన పర్యాటకులపై స్థానిక గూండాలు కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు త�
కోవిడ్ తో భారీగా నష్ట పోయిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనుంది.
అడవికి రాజైన సింహం ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే.. ఇంకేమైనా ఉందా? ఒక్కసారిగా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఇటీవల కొందరు సందర్శకుల వాహనంపైకి వేగంగా దూసుకొచ్చి దూకిందో సింహం.
సఫారికి వెళ్లిన టూరిస్టులకు భయానక పరిస్థితి ఎదురైంది. ఒక పెద్ద ఏనుగు వారి జీప్ను తరిమింది. జీప్ ఎదురుగా ఉన్న ఏనుగు వెంట పడటంతో డ్రైవర్ రివర్స్లో వేగంగా వెనక్కు తీసుకెళ్లాడు.
అల్లూరి సీతామరాజు జిల్లా పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వంజంగి కొండపై మంచు తెరల అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. దట్టమైన పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది. టూరిస్టులను రా..రమ్మని పిలుస్తోంది. కునువిందు చేస్తున్న మంచు తెరల అందాలను చూసి.
ప్రతి ఏటా లక్షలాది మంది జనం ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్లు రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, హెలికాప్టర్ సేవల ద్వారా పర్యాటకులు త�
ఇండియాలోని కేరళలో ఓ నది మొత్తం పింక్ రంగులోకి మారిపోయింది. కోజికోడ్లోని ఈ నది భారతదేశం వ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. గులాబీ రంగులో మారిపోయిన నది ఫోర్క్డ్ ఫ్యాన్వోర్ట్ పువ్వులతో నిండి ఉంది.
బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలోని పర్యాటక ప్రదేశాలు నష్టపోతున్నాయని విమర్శించారు జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.
ఈ-టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని దేశాల పౌరుల సాధారణ వీసాలు, అమెరికా-జపాన్ దేశాల పౌరులకు పదేళ్ల పర్యాటక వీసాలపై ఆంక్షలు తొలగిస్తున్నామని కేంద్రం తెలిపింది.
జమ్మూకశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కశ్మీర్ లో వరుసగా వలస కార్మికులు,స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం