Home » tourists
కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది.
తెలంగాణలో భారీ వర్షాలతో జలపాతాలు హొయలొలికిస్తున్నాయి. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు మురిసిపోతున్నారు.
హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోని సంగ్లా వ్యాలీ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
మహమ్మారి విలయ తాండవం జరుగుతూనే ఉంది. ఏదో కాస్త కేసులు తగ్గితే చాలు.. మాస్కులు మరిచి దూరాన్ని విడిచి అంతా పోగై పోతున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల కాదా వైరస్ విజృంభించేది.
మైదాన ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉండటంతో సేద తీరేందుకు చాలామంది శీతల ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యాత్రికులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ
గూగుల్ మ్యాప్ లు ప్రియారిటీగా తీసుకుని లొకేషన్ చేరుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సిటీ ఏరియాల్లో దాదాపు కరెక్ట్ గానే పని చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తంటాలు పడాల్సిందే.
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆక�
గుంటూరు జిల్లా పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రం అరుదైన పక్షులకు పేరు గాంచింది. వీటితో పాటు మరో అరుదైన క్షీర జాతికి చెందిన నీటి కుక్కలకు(అట్టర్) ఆవాసంగా మారింది.
తప్పించుకుని టూరిస్టుల బోట్లో దూకిన పెంగ్విన్
Overtaking Union Minister’s car: ఏకంగా మినిష్టర్ కారుతోనే రేసింగు పెట్టుకున్నారు టూరిస్టులు. గెలిచిందెవరో అనే ప్రశ్న పక్కకుబెడితే చేజ్ చేసి ముందుకొచ్చిన కార్లను పోలీసులు పట్టుకుని స్టేషన్ కు పంపించారు. ఇదంతా జరిగింది ఒడిశాలో.. రాష్ట్ర మంత్రి ప్రతాప్ చంద్ర సా