Home » tourists
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హర్యానా నుంచి వస్తున్న బస్సు ఆదివారం రాత్రి నైనిటాల్లో ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ దుర్ఘటనలో హర్యానాకు చెందిన ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు....
గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్లు పొడవు ఉంటుంది. ఈ టెర్మినల్ లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు.
చీరకట్టుతో రోమ్ వీధుల్లో నడిచింది ఓ భారతీయ మహిళ. పాశ్యాత్య వేషధారణల మధ్య చీరకట్టుతో మెరిసింది. ఇక ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు ఇటాలియన్లు ఎగబడ్డారు. నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.
ఓ ఇంట్లో 100 మంది చిక్కుకుపోయారు..అనగానే .. చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. అయితే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఇప్పుడంటే సెల్ ఫోన్తో ఎలా కావాలంటే అలా ఎవరికి వారు ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఫోటోలు తీయించుకుని వాటిని చేతికి అందుకుని చూసుకునేసరికి చాలా సమయం పట్టేది. వాటిని అపురూపంగా కూడా చూసుకునేవారు. 1860 ల నాటి కెమెరాతో జైపూర్లో ఒక ఫోటోగ్రాఫర్ ఇప్
ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని వణుకు పుట్టిస్తాయి. ఓ టూరిస్టు బస్సు దట్టమైన అడవిలో ప్రయాణిస్తుంటే కొన్ని పులులు వెంబడించడం మొదలుపెట్టాయి. వీడియో చూస్తున్న కొద్దిసేపు భయం కలిగించింది.
సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి GPS సరిగా పనిచేయకపోవచ్చు. పూర్తిగా దానిపై ఆధారపడి ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇద్దరు టూరిస్టులు గుడ్డిగా ఫాలో అయిపోయి ఎక్కడ తేలారో చదవండి.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.