tourists

    ఘోర రోడ్డు ప్రమాదం : 28మంది దుర్మరణం

    December 29, 2019 / 03:38 AM IST

    ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై

    మనాలిలో 4కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

    December 24, 2019 / 08:03 AM IST

    హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-సొలాంగ్-నల్లారూట్‌లో 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనాల కదలిక నెమ్మెదైంది. దీంతో పెద్ద మొత్తంలో ఖరీదు వెచ్చించి క్యాబ్ బుక్ చేసుకున్న వారంతా కాలినడకన ముందుకువెళ్ల�

    న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…ఐదుగురు టూరిస్టులు మృతి

    December 9, 2019 / 04:11 PM IST

    టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని  వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయా�

    ఇక పర్యటించండి : ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లోకి టూరిస్టులకు అనుమతి

    October 21, 2019 / 12:29 PM IST

    ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�

    తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం..8మంది టూరిస్టులు మృతి

    October 15, 2019 / 09:01 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెల్ మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్‌కు వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20కిలీమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో టెం�

    సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం

    October 14, 2019 / 06:49 AM IST

    ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�

    మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత…మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

    October 13, 2019 / 06:38 AM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�

    ఆంక్షలు ఎత్తివేత…కశ్మీర్ కి టూరిస్టులకు రావచ్చు

    October 8, 2019 / 11:41 AM IST

    గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్‌ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్‌ను �

    ’ఫోని‘ ఎఫెక్ట్ : టూరిస్ట్ లు వెళ్లిపోమ్మంటున్న ఒడిశా ప్రభుత్వం

    May 1, 2019 / 10:03 AM IST

    ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�

    లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక

    April 26, 2019 / 01:38 AM IST

    వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కొ�

10TV Telugu News