Home » Traffic Jam
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.
కేవలం ఒక కిలోమీటరు దూరం ప్రయాణానికి రెండు గంటల సమయం పట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో తాజాగా వెలుగుచూసింది. బెంగళూరులో బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. పెరిగిన వాహనాల రద్దీతో వాహనచోదకులు �
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలో భారీ వర్షాలు .. వాహనదారుల కష్టాలు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల కారణంగా గమ్యస్ధానాలకు చేరుకునేందుకు క్యాబ్లను ఆశ్రయిస్తున్న వారు లబోదిబో మంటున్నారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండ�
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
బెంగళూరు నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులు త్వరలోనే బయట పడనున్నారు.
సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రా�
కార్ణాటక కాంగ్రెస్కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట�
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రేపు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.