Home » Traffic Jam
అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.
భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున 5.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి..
హైదరాబాద్లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆ
హైదరాబాద్ సిటీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి.
20 కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్..!
భారత్ బంద్ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్యాంక్బండ్పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో వర్షం పడింది.
ఆంధ్ర-తెలంగాణ బోర్డర్లో భారీగా నిలిచిన వాహనాలు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.