Home » tragedy
వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. మువానీ గ్రామం నుండి బోక్తా గ్రామం వైపు వెళ్తున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. మృతుల్లో
పిల్లలను బాగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి..
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇలా ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారి జీవితాలు క్షణాల వ్యవధిలోనే బుగ్గిపాలయ్యాయి.
అదే సమయంలో లిఫ్ట్ కిందకు రావడంతో తలకు తీవ్ర గాయమై మరణించారు.
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ..
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ లో విషాదం జరిగింది. క్యూ లైన్ లో నిలబడిన ..
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది.
నవ దంపతుల అకాల మరణం తీవ్ర విషాదం నింపింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.
పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.