Home » TRAI
6G టెక్నాలజీ వచ్చేస్తోంది. మీరు విన్నది నిజమే.. ఇండియాకు 6G రాబోతోంది. అది ఎప్పుడో కేంద్రమంత్రి చెప్పేశారు.. ఇంకా ఇండియాకు 5G టెక్నాలజీనే రాలేదు. ముందే 6G టెక్నాలజీ వస్తోంది.
రిలయన్స్ జియోకు షాకిచ్చారు యూజర్లు. 2021 ఏడాది సెప్టెంబర్ నెలలో జియో వైర్ లెస్ యూజర్లను భారీగా కోల్పోయింది. దాదాపు 1.9 కోట్ల వైర్ లెస్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది.
ఈ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్లన్నింటి గురించి తెలుసుకోవచ్చు. అవును నిజమే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) న్యూ వెబ్సైట్లో సింపుల్గా చెక్ చేసుకోవచ్చు.
మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, �
Telcos may hike tariffs: ఇది మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెలికామ్ కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో రానున్న రోజుల్లో ఫోన్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య పోటీ ప�
Jio vs Airtel vs Vi-Best Prepaid Packs Under Rs. 300 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా పోటీపోటీగా ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. అగ్రగామిగా
Jio tops in download speed మరోసారి వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో నిలిచింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది మొబైల్ యూజర్లకు సేవలందిస్తున్న రిలయన్స్ జియో…19.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్తో మరోసారి నంబర్వన్ స్థానంలో నిలిచింది. ట్రాయ్(టెలికాం రెగ్�
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే